*బిగ్ బ్రేకింగ్ న్యూస్.....*
*ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవుపై మైనింగ్ అధికారుల ఆకస్మిక దాడి.....*
*తమకు లభించిన సమాచారం మేరకు దాడి చేశామని తెలిపిన మైనింగ్ అధికారులు*
*దాడిలో అక్రమ రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్ల సీజ్*
*మొత్తం 23 ట్రాక్టర్లు పట్టుకోగా పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో 8 ట్రాక్టర్లు పరార్.....*
*చాలా రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న.... మండల పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్న .. ఈరోజు దాడి చేయడంతో ఉత్పన్నమవుతున్న పలు అనుమానాలు....*
*తమకు వాటాలు దక్కలేదన్న అక్కసుతో స్థానిక నేతలే సమాచారం అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి......*