విజయవాడ అయ్యప్ప నగర్ కాకతీయ బజారులో వడ్లమూడి చిరంజీవి, రోహిణి దేవి దంపతుల ఆధ్వర్యంలో
*కాకతీయ బజారులో వడ్లమూడి చిరంజీవి, రోహిణి దేవి దంపతుల ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు* విజయవాడ అయ్యప్ప నగర్ కాకతీయ బజారులో వడ్లమూడి చిరంజీవి, రోహిణి దేవి దంపతుల ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే దసరా కూడా జరుపుకుంటాము కమిటీ సభ్యులు ఎవరికి తోచిన విధంగా వారు డబ్బులు ఇస్తారు అందరూ డబ్బులు ఇవ్వాలని లేదు కొందరు సేవ చేస్తారు మేము కాలనీ వాసుల దగ్గర చందాల ఎప్పుడు మేము వసూలు చేయలేదు.ఇవాళ లడ్డు వేలం పాట వేసాము 25 వేల రూపాయలకి పాడుకున్నారు సుమారు వెయ్యి మందికి అన్న సమారాధన కార్యక్రమం చేసాము. కాలనీ వాసులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేక పూజలలో పాల్గొని ఉత్సవాలని ఘనంగా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాము.