విజయవాడ ------
టిడిపి , జనసేన పై దేవినేని అవినాష్ ఫైర్
*ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు , దేవినేని అవినాష్*
పండుగ పూట ముస్లిం సోదరులు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్ణకరం
కూటమి ప్రభుత్వం ముస్లిం సోదరులను మనోభావాలను దెబ్బతీశాయి
మా ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సిన పరిస్థితి కల్పించారు
ఈ పరిస్థితికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ , ఏపీలోని టిడిపి , జనసేన
రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారు
ముస్లింలకు వ్యతిరేకంగా లోక్ సభ , రాజ్యసభలో తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తున్నారు
ముస్లిం, మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక కుటుంబం వైఎస్సార్ కుటుంబం
పార్లమెంట్ లో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా మేం వ్యతిరేకించాం
ఎలాంటి మొహమాటం లేకుండా మా రాజ్యసభ , లోక్ సభ సభ్యులు వ్యతిరేకించారు
వక్ఫ్ సవరణ బిల్లును టిడిపి,జనసేన ఎంపిలు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు
ముస్లిం , మైనార్టీల హక్కుల కోసం రాబోయే రోజుల్లోనూ మేం అండగా ఉంటాం