*బ్రేకింగ్ న్యూస్*
*పింఛన్ నగదుతో దాచేపల్లి-3 సచివాలయ వెల్ఫీయర్ ప్రసాద్ ఉద్యోగి పరారీ*
*పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం 3లో గల ఉద్యోగి 8 లక్షల 43 వేల నగదుతో పరారు...*
*ఫించన్ సొమ్ముతో ఉడాయించటంతో ఆందోళనకు గురువుతున్న పింఛన్ లబ్ధిదారులు....*
*దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కమిషనర్ అప్పారావు పిర్యాదు చేసారు*
*సోమవారం నాటికి పెన్షన్ పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు*