పల్నాడు జిల్లా DRDA పిడీ బాలు నాయక్ పై వేటు*
అమరావతి, అచ్చంపేట మండలాల్లో మంజూరు చేసిన వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు
అమరావతి మండలంలో కోటి రూపాయలకు పైగా వెలుగు రుణాలు పక్కదారి పట్టాయని ఆరోపణలు ,అవినీతికి పాల్పడిన ఉద్యోగులకి అండగా ఉండటం, కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేయడం అనే ఆరోపణలతో వేటు,పిడి బాలు నాయక్ ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లాడి ఆర్ ఓ మురళి ఆదేశాలు జారీ.