ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల మండలం : పరిటాల
*ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.
*ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం*
![]() |
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..*
పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికచర్లలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్ధిని
పరిటాలకు చెందిన గాలి సైదాతో ఆమెకు స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడు.
ఆ సమయంలో నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు గురిచేసి, ఆ ఫొటోలను తన స్నేహితులకు చూపించడంతో వాళ్లు కూడా ఆమెను బెదిరించిన వైనం..!
వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ చవాన్..!!