శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మాతను అంగరంగ వైభవంగా మందుగొండు సామగ్రితో మేళ్ల తాళాలతో

 















విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈరోజు శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మాతను అంగరంగ వైభవంగా మందుగొండు సామగ్రితో మేళ్ల తాళాలతో తల్లిని ప్రతిష్టించడం జరిగింది. ఈ తల్లికి వెండి కిరీటాన్ని 40 సంవత్సరముల కిందట ఆడారి అప్పారావు సమర్పించారు అది కొంత క్షీణించడంతో మరల కొత్తది వారి కుమారులు ఆడారి రమేష్ ఆడారి దత్తు వారి కుటుంబీకుడు ఈరోజు ఆ యొక్క తల్లికి కిరీటాని సమర్పించారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి కమిటీ సభ్యులు  భవాని మాతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు