రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు

 




ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా S. P.వకీల్ జిందల్ గారు మాట్లడుతూ నిన్న జరిపిన ధడుల్లో రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు గంజాయి అమ్ముతుండగ ముగ్గురు కొంటుండగా ముగ్గురు ను మొత్తం 6గురును అరెస్టు చేసి ఈ రోజు వాళ్ళును మీడియా ముందు హజ రు పరిచారు. జిల్లా లో గంజాయి విక్రయాలు చాలా జోరుగా జరుగుతున్నాయి వాటిని ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాం అని అన్నారు. వీరితో పాటుగా ఒక స్త్రీ కూడా పట్టుబడింది. మొత్తం 10 మంది వరకు అరెస్టు చేశామాన్నారు వీరును పట్టుకొనుటలో రాజాం S.I మోహన్ ను ఈ సందర్బంగా అభినందిచ్చారు. జిల్లా లో గంజాయి విచ్చాలివిడిగా సరఫరా అవుతుంది అని విలేఖరి అడిగిన దానికి సమాధానంగ జిల్లా బోర్డు లో ఉన్న చెక్ పోస్టులను మరింత గట్టిగ బలపరుస్తాము మరియు నైట్ గస్తిని అప్రమత్తుగా ఉండేటట్లు చేస్తామన్నారు. ఈ గంజాయి మత్తుకు ఎక్కువ మైనేర్లు బానిసఆ తున్నారు. అనే దానికి ఈ మైనేర్లు కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది అనే దానిపై నిఘా పెంచమన్నారు. గంజాయి విక్రాయాలు ఎక్కడైనా జరిగినట్లు మీకు తెలిస్తే పోలీస్ వారికి సహకరించాలని కోరారు