మీద పిడుగు పడి

 





అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన వడ్డాది భవాని శంకర్ (25) పొలంలో విత్తనాలు జళ్లడానికి వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం పడు తుండడంతో పాకలోకి చేరగా పాక మీద పిడుగు పడి మృతి చెందాడు.