మారిక వలస లో ఉంటున్న తాటితూరు ధర్మరావు(72)మూడో ప్లోర్ నుండి పడి మృతి చెందాడు



 విశాఖ : 


మారిక వలస లో ఉంటున్న తాటితూరు ధర్మరావు(72)మూడో ప్లోర్ నుండి పడి మృతి చెందాడు.


రాజీవ్ గృహా కల్ప కోలని 100 బ్లాక్ టిఎఫ్ - 5 లో నివాసం‌ ఉంటున్నారు.


మృతుడు కొన్ని  రోజు నుండి మానసిక పరిస్దితి బాగోక పోవటం హస్పటల్ చికిత్స కోసం వెలు తున్నారు.