సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!



సముద్రంలో అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్వేడుకలు!

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలుమొ దలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువే డుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ప్రయాణించనుంది. మొత్తం 800మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్,ధో నీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీసేవలుఅందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈపార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్.