విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్

 *విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్*




*మే 8న విజయవాడలో కూటమి రోడ్ షో*


హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్


రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో డ్రోన్ల కలకలం


ఒక డ్రోన్ ను నిర్వీర్యం చేసిన ఎస్పీజీ సిబ్బంది


ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్న కేంద్ర హోం శాఖ