మూడు జిల్లాల ఎస్పీలకు సీఈవో మీనా నోటీసులు

 మూడు జిల్లాల ఎస్పీలకు సీఈవో మీనా నోటీసులు



ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఘటనలపై వివరణ కోరిన ఈసీ


ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై రేపు సాయంత్రం 4 గంటలలోపు హాజరుకావాలని సీఈవో మీనా ఆదేశం.