ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

 

*15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్..*


*కర్నూలు జిల్లా:*


కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు..


మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. 


ఇంకా దర్యాప్తు చేస్తున్నా ఏసీబీ అధికారులు..