మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ


మధురవాడ బొరవాని పాలెం జాతీయ రహాదారి పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గ్యాస్ లారీ....


ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి


మణి, నిరంజన్ ఇద్దరు పెదవాల్తేరు చెందిన వారుగా గుర్తింపు


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది