మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ.

 మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ.


.


AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు V.V. లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేశారు. 


రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి ₹15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 


ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న SI, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు..