Posts

Featured Post

క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు

Image
 **క్రీడా రంగ అభివృద్ధికి మీడియా మద్దతు అమూల్యం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ రవినాయుడు*: న్యూస్ 9 ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం. 04 జనవరి 2026 **2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రీడా శాఖ కృతజ్ఞతలు*: 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖకు, ముఖ్యంగా క్రీడాకారుల సంక్షేమం మరియు క్రీడా రంగ అభివృద్ధికి నిరంతర సహకారం అందించిన మీడియా సోదర–సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని క్రీడా శాఖ వెల్లడించింది. మీ ప్రోత్సాహం, మద్దతు 2026 సంవత్సరంలో కూడా ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొంది. గతంలో రాష్ట్ర క్రీడా విభాగం స్పష్టమైన పాలసీ లేకుండా, మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో నిద్రాణావస్థలో కొనసాగింది. తాను బాధ్యతలు స్వీకరించిన సమయంలో సమగ్ర క్రీడా విధానం లేకపోవడంతో, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ పాలసీపై మీడియా ప్రతినిధులు, క్రీడా సంఘాలు, ప్లేయర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని...

కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు.

Image
 *ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం* ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు   నియోజకవర్గం. 4/01/2026 విజయవాడ లబ్బీపేట పివిసి మాల్ దగ్గర కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూంను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు నిర్వాహకులు భయ్యా రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంచీపురం పెరుమాళ్ సిల్క్ షోరూమ్ లు  మొత్తం నాలుగు స్థాపించారని, నెల్లూరు నుండి మొదలై విజయవాడ అమరావతి వరకు వ్యాపించాయన్నారు. దేశంలోనే అన్ని రాజధానుల కంటే అమరావతి రాజధాని ముందుకు దూసుకుపోతున్నది. విజయవాడ నగరానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రావాలనేది నా కోరిక.  ప్రతి కుటుంబంలో ఒక ఎంట్రప్రెన్యూర్  ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవారన్నారు. మేము చిన్నప్పటినుండి కాంచీపురం సిల్క్స్ గొప్ప సంస్థ అని వింటూ ఉండేవాళ్ళమన్నారు. ఈ షో రూమ్ లో గద్వాల్,పోచంపల్లి,ఆరని,బెనారస్ శారీస్ కలవని, మగ్గం వర్క్ తో చేసిన బ్లౌజ్,కంచి పట్టు చీర కలిపి 999 రూపాయలకు అఫర్ లో ఇస్త...

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు

Image
 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం* న్యూస్ 9 ఛానల్: 3/01/2026 బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సహజ రైతు సదస్సు విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. 4 *బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ కామెంట్స్*: కష్టాలు వచ్చినా, గిట్టుబాటు ధరలు రాకున్నా.. లక్ష్యాన్ని సాధించే వరకు సేంద్రీయ వ్యవసాయాన్ని వదలనందుకు ధన్యవాదాలు ప్రకృతి మాతను ఆరాధిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు భవిష్యత్ తరాలకు ఆదర్శం నేటికీ భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాగులో కొత్త విధానాలపై ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి నేడు పురుగు మందులు వాడకం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటల వల్ల నష్టం జరుగుతుంది ఈ దేశంలో విషన్ని జిమ్మేలా అనేక కుట్రలు చేశారు. భారతదేశం నేడు ప్రపంచంలో నే అనేక వ్యాధుల్లో మనం నెంబర్ వన్ గా ఉన్నాం క్యాన్సర్ తో పాటు, అనేక వ్యాధుల బారిన పడేవారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువుగా ఉంది ఫార్మా కంపెనీలు కుమ్మక్కై వారే సమస్యలను సృష్టించి, వారే మందులను విక్రయిస్తారు వారిపై ఆధారపడి ఎంత...

బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్

Image
 *విజయవాడ తూర్పు నియోజకవర్గం లో ' బృందావనం తెలుగు కిచెన్ ' హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్* న్యూస్ 9 ఛానెల ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 3/01/2026 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం లో బృందావనం తెలుగు కిచెన్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ హోటల్ గురు నానక్ కాలనీ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 5 లో ప్రారంభోత్సవం కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలోనే ప్రజలు ఎప్పుడు చూడలేనటువంటి సరికొత్త రుచులను అందించేందుకు బృందావన్ తెలుగు కిచెన్ హోటల్ ప్రారంభించడం జరిగిందని. మా హోటల్ లో  చికెన్ దమ్ బిర్యాని, మటన్ బిర్యానీ,పచ్చిమిర్చి కోడి పలావ్, మష్రూమ్స్ మసాలా, ఫిష్ ప్రాన్ మసాలా, స్పెషల్ చాపల పులుసు తదితర ఐటమ్స్ మా దగ్గర కలవన్నారు. ఇంటిదగ్గర చిన్న చిన్న పార్టీలకు, హాఫ్ శారీస్, పంచెల ఫంక్షన్ లకు కేటరింగ్ చేయబడునన్నారు. ఈ కార్యక్రమంలో  బృందావన్ తెలుగు కిచెన్ హోటల్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌స్జీద్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా.

Image
 న్యూస్ నైన్ ఛానల్2/01/25  ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం*:  విజయవాడ,ల‌బ్భీపేట లోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ ద‌గ్గ‌ర‌, డాక్ట‌ర్ వై.వి.రావు హాస్ప‌ట‌ల్ రోడ్ లో కొత్తగా పునర్నిర్మించిన  మ‌స్జీద్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని,తూర్పు నియోజ‌కవ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, జమైత్ అహలె హదీసు విజయవాడ సిటీ ప్రెసిడెంట్ నశీర్ అహ్మద్, వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీ రాహుల్లా. **ఎంపీ కేశినేని శివనాద్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు*: ఎవరని సహాయం అడగకుండా కేవలం  8 నెలలలో నాలుగు ఫ్లోర్ లు మసీదు ను నిర్మించిన నిర్వాహకులకు అభినందనలు  విజయవాడలో అనేకచోట్ల సొంత ఖర్చులతో భవనాలను నిర్మిస్తున్నారు సోషల్ యాక్టివిటీస్ కోసం నాలుగో ఫ్లోర్ కేటాయించడం ఆనందం గా ఉంది ప్రతి ఒక్కరూ మసీదును సందర్శించి, మసీద్ ప్రాచుర్యాన్ని పెంపొందించాలన్నారు. స్థలదాతకు,మసీదు నిర్వాహకులకు, మసీదు నిర్మాణానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా విజయవాడ ప్రజలు తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. **ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మసీదు నిర్వాహకులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈ విధంగా...

ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ ఎన్నికల - ఆంధ్రప్రదేశ్

Image
 News9 reporter(central) ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషనల్ ఎన్నికల - ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని సంస్థ ఎన్నికలలో ఈ ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికలు సరసమైన, పారదర్శక మరియు పూర్తిగా డిజిటల్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడతాయి, ఆంధ్రప్రదేశ్ యువకులకు ఇవ్వడం సంస్థలో నాయకత్వ పాత్రలను తీసుకోవడానికి అవకాశం. భారతీయ ఎన్నికలలో తన నాయకులను ఎంపిక చేసుకోవటానికి భారతదేశంలో భారతీయ యువత కాంగ్రెస్ భారతదేశంలో మొదటి రాజకీయ సంస్థ. ప్రతి అర్హతగల యువత మెన్బెర్ పాల్గొనడానికి మరియు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అవకాశం పొందుతారు. కమిటీ నిర్మాణం - ఆంధ్ర ప్రదేశ్ బ్లాక్ (కమిటీ సైజ్ -21) * అసెంబ్లీ కమిటీ -33 సభ్యులు • జిల్లా కమిటీ - 37 మంది సభ్యులు • రాష్ట్ర కమిటీ • 69 మంది సభ్యులు పాల్గొనగలవారు 18 నుండి 35 ఏళ్ళు ఉండాలి • భారత పౌరుడు ప్రెస్ విడుదల అయి ఉండాలి • ఏ ఇతర రాజకీయ పార్టీ సభ్యుడిగా ఉండకూడదు సభ్యత్వ వివరాలు • సభ్యత్వ రుసుము: 750 • రిజిస్ట్రేషన్ కోసం Addlyc మొబైల్ అనువర్తనం ద్వారా మాత్రమే నమోదు: ఓటరు ID (ఎపిక్) • ఫోటో • చిన్న 8-రెండవ వీడియో నామినేషన్ ప్రక్రియ • నామినేషన్ ద్వారా మాత్ర...

బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్

Image
 బెస్ట్ కన్స్యూమర్ ఆక్టివిస్ట్ బేబీ విక్రమ్ ను సత్కరించిన డిఎస్ఓ ఎంవి ప్రసాద్  చిలకలూరిపేట టౌన్, డిసెంబర్ 24, (న్యూస్9) పట్టణానికి చెందిన రామచంద్రుల బేబీ విక్రమ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. జిల్లాలో బెస్ట్ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందారు. బుధవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో బేబీ విక్రమ్ ను జిల్లా పౌర సరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్ ఘనంగా  సత్కరించారు.ఈ సందర్భంగా ఆయనకు జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, డాక్టర్ విద్యాసాగర్, రవి నాయక్, గాలయ్య, ఫిరోజ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి

Image
 ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్న అధిక ధరలను నియంత్రించాలి రవాణా శాఖ అధికారికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం నాయకుల వినతి పండుగలు మరియు ప్రత్యేక రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు వినియోగదారుల వద్ద నుంచి ఊహించని విధంగా అత్యధిక ధరలు వసూలు చేస్తున్నారు అని, ట్రావెల్స్ మరియు ఆర్టీసీ తో పోల్చుకుంటే ఆర్టీసీ కంటే  నాలుగు రెట్లు అదనంగా పెంచుతున్నారు అని, టికెట్ ధరలను నియంత్రణ  చేయాలని  కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం చిలకలూరిపేట రవాణా శాఖ అధికారి గోపాల్ కు వినతి పత్రాన్ని అందించారు.  అదేవిధంగా స్కూల్  బస్సులను తనిఖీ చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను ఆపివేసే విధంగా చర్యలు తీసుకోవాలనీ వారు కోరారు. అనంతరం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ మాట్లాడుతూ ధరలు పెంచేందుకు ఒక ప్రాతిపదిక ఉండాలని, ప్రాతిపదిక లేని పక్షంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తానుసారంగా ధరలు పెంచుకుంటే వినియోగదారులు నష్టపోతున్నారని, ఆర్టీసీ బస్సులు కేవలం 50% పెంపుతో నడుపుతున్నారు  అని అన్నారు. రవాణా శాఖ అధికారులు దీనిపై...

అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Image
 News9 central విజయవాడ:  అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు  విజయవాడ పోలిసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు  విరి వద్ద నుంచి అమ్మకానికి వుంచిన ఐదుగురు పిల్లలను రక్షించి రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలిస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదెశాల మెరకు టాస్క్ ఫోర్స్, భవానీపురం నున్న, పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినీ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు

విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ

Image
 *విజయ్ దివాస్ సందర్భంగా ఎన్సీసీ కాడెట్స్ క్యాండిల్ ర్యాలీ* ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న జరుపుకునే *విజయ్ దివాస్* సందర్భంగా, *05-Coy NCC* ఆధ్వర్యంలో *నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల* ఆవరణలో ఘనంగా *విజయోత్సవ క్యాండిల్ ర్యాలీ* నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి *కళాశాల వైస్ చైర్మన్ శ్రీ మిట్టపల్లి చక్రవర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.* ఆయన మాట్లాడుతూ, 1971 భారత–పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకునే రోజే విజయ్ దివస్ అని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని పేర్కొంటూ, యువతలో దేశభక్తి భావం మరింత బలపడాలని ఆకాంక్షించారు. అనంతరం *కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ*, విజయ్ దివస్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ మరియు సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు వికసిస్తాయని, ప్రతి క్యాడెట్ దేశ సేవనే పరమ లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ మెడికొండ రాజేష్ బాబు గారి స...

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన గంజం వెంకట శివప్రసాద్

Image
 *13వ అదనపు పల్నాడు జిల్లా సెషన్స్ కోర్టు, నరసరావుపేట, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన గంజం వెంకట శివప్రసాద్ ( *GVS ప్రసాద్)*గారికి శుభాకాంక్షలు

పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ - వినతి పత్రం

Image
 పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ - వినతి పత్రం ​తేదీ : 16.12.2025, అమరావతి గౌరవనీయులైన ​శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతి. ​ ​విషయం: ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (AU DDE) పరీక్షల నిర్వహణలో తీవ్ర ఆలస్యం, మూల్యాంకన (వాల్యూయేషన్) లోపాలు, ఫలితాల విడుదలలో జాప్యం – విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అత్యవసర వినతి. ​​హృదయపూర్వక నమస్కారాలు. ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులను (డిగ్రీ/పీజీ/డిప్లొమా) ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (AU DDE, విశాఖపట్నం) ద్వారా అభ్యసిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్ర అవ్యవస్థల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. ​మేము పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున, విద్యార్థుల అభ్యసన హక్కును, విద్యా సంవత్సరాన్ని పరిరక్షించమని కోరుతూ ఈ క్రింది అత్యవసర సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం: ​ప్రధాన సమస్యలు ​పరీక్షలు, ఫలితాల విడుదలలో అసాధారణ ఆలస్యం: ​5 నుంచి 6 నెలల...

నరసరావుపేట టూ టౌన్ మహిళ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన B.R YASHNA

Image
 నరసరావుపేట టూ టౌన్ మహిళ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన B.R YASHNA* సాధారణ బదిలీలో భాగంగా సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న B.R YASHNA నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళ ఎస్ఐగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు

మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ

Image
 *2029 గెలుపుకు విజయ సంకేతాలు* *ఇచ్చిన వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !  *ప్రభంజనంలా కొనసాగుతున్న* *వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ!*    *పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సారధ్యంలో  కలిసికట్టుగా ఒకే జట్టుగా* *పల్నాడు జిల్లా వైఎస్సార్* *కాంగ్రెస్ పార్టీ* !  *పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్* *పార్టీ నేతల సమన్వయంతో* *అంబరాన్నంటిన సంబరాలు!*   *వేలాది మంది వైయస్సార్* *_కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో_* *నరసరావుపేట పురవీధుల్లో కోలాహలంగా కొనసాగుతున్న* *మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !

నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ

Image
 పల్నాడు జిల్లా  నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ  నరసరావుపేటరూరల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా నియమితులైన పీఎస్ఐ శ్రీకాంత్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ న్యాయసేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం మున్సిపాలిటీ నిర్లక్ష్యం

Image
 *సెల్ ఫోన్ లైట్ల వెలుగులలో ఖననం*  సౌకర్యాలు లేమిలో ముస్లింల ఖబ్రస్థానం*   *మున్సిపాలిటీ  నిర్లక్ష్యం  నరసరావుపేట, డిసెంబర్ 15 చీకటి కప్పిన రాత్రి వేళల్లో, సెల్‌ఫోన్ లైట్లు మాత్రమే వెలుగు కాంతిగా మార్చుకుని, పార్దిపదేహాన్ని ఖననం చేయాల్సిన పరిస్థితి. ఇది  ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన  కాదు. పల్నాడు జిల్లా కేంద్రమైన  నరసరావుపేటలోని ముస్లిం ఖబ్రస్థానం వద్ద జరుగుతున్న హృదయవిదారక దృశ్యం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పవిత్ర స్థలం చీకటి, మురికి, అసౌకర్యాల మధ్య పడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు సౌకర్యాలు కల్పించాలని  మున్సిపాలిటీ అధికారులకు  విన్నపాలు చేసినా చర్యలు లేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఖబ్రస్థానం వద్ద రాత్రి ప్రార్థనల తర్వాత జరిగే అంత్యక్రియల సమయంలో, విద్యుత్ సౌకర్యం  లేకపోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. "మా తల్లిదండ్రులు, స్నేహితులు మమ్మల్ని వదిలి వెళ్లిన తర్వాత కనీసం శాంతిగా వారి స్మృతులకు సమాధి చేయాలి. కానీ ఇక్కడ చీకటి మధ్య సెల్‌ఫోన్ లైట్లు పట్టుకుని మట్టి చేయాల్సి వస్త...

రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం!

Image
  "రేపటి తరం" కోసం నెల్లూరులో కీలక తీర్మానం! ​రానున్న పరీక్షా కాలంలో విద్యార్థులను మానసిక, శారీరక ఒత్తిడి మరియు డ్రగ్స్ మహమ్మారి నుండి దూరం చేసేందుకు నెల్లూరు నగరంలో జరిగిన తలిదండ్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ​✨ ప్రధాన తీర్మానం: ​విద్యార్థి-తలిదండ్రుల ప్రత్యేక సమావేశాలు: జిల్లా, రాష్ట్రం లోని ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ప్రత్యేక "విద్యార్థి-తలిదండ్రుల" సమావేశాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ​సహాయ సహకారాలు: ఈ కార్యక్రమాలను ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రముఖ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ మరియు స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిర్వహించనున్నారు. ​🤝 నిర్వహణ: ​ఈ తీర్మానాన్ని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) (రిజిస్టర్ నెంబర్ 6/2022) యొక్క ఆంధ్రప్రదేశ్ కమిటీ రూపొందించి, పోస్టర్‌ను విడుదల చేసింది. ​సంప్రదింపు వివరాలు: ​📞 +91 63053 13558 ​📧 parentsassociationap@gmail.com

వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్....

Image
 వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్....  ఇటీవల పల్నాడు మాచర్ల లో జరిగిన డబల్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉన్న పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ని కోర్టు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో వారిని మనోధైర్యం కల్పించేందుకు మరియు పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరసరావుపేట మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్

Image
 పల్నాడు జిల్లా కలెక్టర్ కు 5వ ర్యాంక్  కాకతీయ, కలెక్టరేట్ ప్రతినిధి: పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా కు 5వ ర్యాంక్ వరించింది. పల్నాడు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లా అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించారు. వివిధ శాఖల ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆమె 110 ఫైల్స్ స్వీకరించారు. అందులో 73 క్లియర్ చేశారు. సగటున ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఒక రోజు 3గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఫైల్స్ క్లియరెన్స్ లో కలెక్టర్ కి సీఎం చంద్రబాబు 5వ ర్యాంకు ఇచ్చారు.

ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్

Image
 న్యూస్ 9 ఛానెల్1 0/12/25  ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్ ప్రారంభించమని ఇంటర్నేషనల్ అంబాసిడర్ dr. కుందవరం రాజా నందన్ సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు మరియు పీడితూలకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఉచిత లీగల్ ఎయిడ్ సెల్ ప్రారంభించామన్నారు. వాయిస్ ఓవర్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ - జెనీవా మరియు దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఉచిత లీగల్ - ఎయిడ్ సెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ అంబాసిడర్ మరియు ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నందన్ విజ్ఞాన్ మీడియాతో మాట్లాడుతూ తన 35 సంవత్సరాల పరిచర్యలో హృదయ వేదంతో నిండినవారు దోపిడీ వారు న్యాయానికి నోచుకోని అనేక మంది అభాగ్యలను తన జీవితంలో చూశానున్నారు. ఈ అనుభవాలు నా హృదయం తీవ్రంగా కదిలించాయన్నరూ. సమాజ శ్రేయస్సు కొరకు పేదలకు మరియు పీడితులకు న్యాయ సంబంధిత అవగాహన మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని అందించాలని లక్ష్యంతో ఈ ఉచిత లీగల్ ఎయిడ్ సేల్ ప్రారంభించ...

సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

Image
 news 9 channel **ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*: సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ,తూర్పు నియోజవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం,పటమట, శాంతినగర్,చిన్న వంతెన దగ్గర సెమీ క్రిస్టమస్ వేడుకలు 14 వ డివిజన్ టిడిపి నాయకులు పోతిరెడ్డి వెంకట రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు ,పాస్టర్ లు  జి ప్రసాద్ కోర్నేలి, జ్యోతి మాట్లాడుతూ  క్రిస్టమస్ అంటే దేవుడు పుట్టినరోజు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు.  2025 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ  దేవ దేవుడు యేసు క్రీస్తు. ఆ దేవదేవుడు మనకు ఒక  బైబిల్ అనే పవిత్రమైన గ్రంథాన్ని అందించడం జరిగింది. మనుషులు ఏ విధంగా కలిసి ఉండాలి,శాంతిభావంగా ఎలా ఉండాలని తెలియ చెప్పిన వ్యక్తి యేసు ప్రభువు  పగవాడు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలని చెప్పిన వ్యక్తి యేసు క్రీస్తు అన్నారు.

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ ఐ ఎన్ ఎస్ డి సంస్థను విజయవాడలో

Image
 న్యూస్ 9ఛానెల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం  7/12/25 ఫ్యాషన్ రంగంలో ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ లో శిక్షణ పొందిన బచ్చు సుమన్ నాయుడు.రెండు తెలుగు రాష్ట్రాలలో  అనేకమంది నిరుద్యోగులు ఉన్నారని,యువతకు ఉపాధి కల్పించాలననే లక్ష్యంతో  ఫ్యాషన్ డిజైనర్ సంస్థ ను మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్  ఐ ఎన్ ఎస్ డి సంస్థను విజయవాడలో ప్రారంభించామని సుమన్ నాయుడు అన్నారు.ఈ ప్రారంభోత్సవానికి విజయవాడ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వు, అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, అగ్ని కుల క్షత్రియ చైర్మన్ చిలకలపూడి పాపారావు,హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేష సాయి,సంస్థ డైరెక్టర్ పద్మజ, శ్యామ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఎండి కోసూరి సీతారామాంజనేయులు. హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో  సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ ప్రారంభించడం జరిగిందని,వివిధ కోర్సుల లో ప్రవేశపెట్టి...

వాటర్ బాటిల్ ధర అడిగినందుకు వినియోగదారుడు తల పగలగొట్టడం దారుణం

Image
 మురికిపూడి ప్రసాద్  కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు శబరిమలలో వాటర్ బాటిల్ ధర అడిగినందుకు వినియోగదారుడు తల పగలగొట్టడం దారుణం : ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మురికిపూడి ప్రసాద్, వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కేరళ రాష్ట్రం శబరిమలలో  వాటర్ బాటిల్ ధర ఎక్కువగా అమ్ముతున్నాడని ఇదేమిటిని ప్రశ్నించిన వినియోగదారులపై దాడి చేయటం దుర్మార్గమని పలనాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ అన్నారు. వినియోగదారులకు రక్షణ చట్టం 2019 వస్తువులు కొనుగోలు చేసి వినియోగదారులకు అనేక హక్కులు కల్పించిందని, ఏ వస్తువునైనా బేరం ఆడి కొనుగోలు చేసే హక్కు వినియోగదాలకు ఉందని, ఎమ్మార్పీ కంటే తక్కువ అడగటం నేరం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్ మొదలుకొని, దేవాలయాలు, ప్రయాణికులు, యాత్రికులు వెళ్లేచోట అన్ని వస్తువులు ఇష్టానుసారంగా అమ్ముతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎక్కడ దాడులు చేసిన సందర్భాలు లేవని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు వినియోగదారులకి రక్షణ కల్పించకపోతే ఆయా అధికారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  ధ...

శంబాల మూవీ చిత్ర యూనిట్ విజయవాడ లో మీడియా సమావేశం

Image
న్యూస్ నైన్ ఛానల్ 4/12/25 **ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*: హీరో ఆది, హీరోయిన్ అర్చన నటించిన శంబాల మూవీ చిత్ర యూనిట్ విజయవాడ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. **హీరో ఆది కామెంట్స్*: నా కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుంది  మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ మూవీ సక్సెస్ అవాలని కోరుకుంటున్నారు ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు హ్యాపీ గా వెళతారు మా నాన్న దగ్గర మంచి డిస్ప్లేన్ నేర్చుకున్నాను నాకు ఇష్టమైన టైటిల్స్ మాత్రమే    ఉన్నాయి  క్రికెట్ ను వదిలేసి సినిమా వైపు ఇష్టంగా రావలసి వచ్చింది. **హీరోయిన్ అర్చన కామెంట్స్*: సినిమాలో  ఏముందా అంటూ అయినా చూడటానికి వస్తారు  ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు  ఈ సినిమా ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు

పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ స్కూలు లో

Image
 TV 95 news అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి..... అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న    ఈ స్కూలు లో 20 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక టీచర్ పనిచేస్తున్నారు  ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గారు గానీ అక్కడ పనిచేస్తున్న టీచర్లు కానీ పట్టించుకోకపోవడంతో  వర్షం వస్తే బయటకాని లోపల కానీ కూర్చునే పరిస్థితి లేదు విద్యార్థులకు      దీనిని తల్లిదండ్రులు పూర్తిగా ఖండిస్తూ ఎంఈఓ గారికి ఎండిఓ గారికి డీఈఓ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నారు అయినను అధికారులు పట్టించుకోకపోవడంతో  విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా కొనసాగుతోంది. దీనిని ప్రస్తుత గవర్నమెంటు పట్టించుకుని ఒక మంచి బిల్డింగును ఏర్పాటు చేసి ఇవ్వవలసిందిగా విద్యార్థుల క...

సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి*

Image
 *సామాజిక  స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి* *ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జర్నలిస్ట్ మస్తాన్ వలి ని సత్కరించిన సీపీఐ నాయకులు*  సామాజిక స్పృహ, సమాజం పట్ల అవగాహన కలిగిన ఆదర్శ జర్నలిస్ట్ మస్తాన్ వలి అని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మస్తాన్ వలి నీ   సీపీఐ కార్యాలయంలో ద్దుశాలువా, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మస్తాన్ వలి జర్నలిస్ట్ గానే కాకుండా సేవ కార్యక్రమాల్లో ముందుంటారని  అన్నారు.జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జర్నలిజానికి వన్నె తేవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల,AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,ఎఐటియుసి కార్యదర్శి దాసరి వరహాలు,వేలూరు గ్రామ సిపిఐ కార్యదర్శి ఏలికా శ్రీనివాసరావు, ఏరియా కౌన్సిల్ సభ్యులు CR సృజన్, నాయకులు కొండల రావు,నానా, మంత్రూ నాయక్,కరిముల్ల ...

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్

Image
 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్  పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం సర్వర్ పనిచేయకపోవడంతో కక్షిదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధిత సర్వర్ మోరాయించడంతో సాయంత్రం అయినప్పటికీ పూర్తిగా కాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ. నిర్దేశించిన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. కొద్దిసేపు సర్వర్ రావడం మరికొద్ది సేపట్లో వెంటనే పోవడంతో  కక్షీదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం  వద్దనే పడి కాపులు కాశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు కోరేరు.

వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు గురించి అవగాహన కల్పిస్తున్న పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు

Image
 చిలకలూరిపేట న్యూస్9: వాహనాలు తనిఖీ చేసిన చిలకలూరిపేట పట్టణ ఎస్సై చెన్నకేశవులు  వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు గురించి అవగాహన కల్పిస్తున్న పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు వద్ద అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు   ఎలాంటి ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి ద్విచక్ర వాహనదారులకు ఫైన్ విధించారు.  *ఎస్ఐ చెన్నకేశవులు ద్విచక్ర వాహనదారులకు కొన్ని సూచనలు తెలియజేశారు కంపల్సరిగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సి బుక్, అవసరమైనవి దగ్గర ఉండాలి అని తగు సూచనలు తెలియజేశారు*. ఎస్ఐ చెన్నకేశవులు వెంట ద్విచక్ర వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్  వారి సిబ్బంది పాల్గొన్నారు

చిలకలూరిపేట వాసవి క్లబ్ కి అవార్డుల పంట

Image
 చిలకలూరిపేట న్యూస్9: చిలకలూరిపేట వాసవి క్లబ్ కి అవార్డుల పంట చిలకలూరిపేట వాసవి క్లబ్ (768) కు పలు అవార్డులు దక్కాయి. క్లబ్ అధ్యక్షుడు అయిత ప్రసాద్ చేసిన వినూత్న ఆలోచనతో  క్లబ్ జిల్లా స్థాయిలో 10 అవార్డులతో ప్రథమ స్థానంలో నిలిచింది.  క్లబ్ సభ్యులకు సంబంధించి వారి పుట్టినరోజు, పెళ్లిరోజు ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్లి దంపతులను కూర్చోబెట్టి వారికి శుభాకాంక్షలు తెలియజేయటం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా  క్లబ్ కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అయిత ప్రసాద్ నాయకత్వంలో వెంట ఉండి నడిచిన అందరు కృషికి తగిన ఫలితం లభించిందని క్లబ్ సభ్యులు తెలిపారు. స్థానిక వాసవి జ్ఞాన మందిరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు క్లబ్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొత్తమాసు  పూర్ణచంద్రరావు, ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు, రీజియన్ చైర్మన్ రాచుమల్లు అనిల్ కుమార్, జిల్లా సెక్రటరీ పోతుగంటి రమేష్, జిల్లా కోశాధికారి వెల్లంపల్లి కేశవరావు, DPRO మద్ది అప్పారావు తదితరులు పాల్గొన్నారు

🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳

Image
🇮🇳 రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు! 🇮🇳 ప్రియమైన తల్లిదండ్రులారా... భావి భారత పౌరుల నిర్మాణ శిల్పులారా... ఈ రోజు మన దేశానికి అత్యంత పవిత్రమైన రోజు – భారత రాజ్యాంగ దినోత్సవం! కానీ... కేవలం శుభాకాంక్షలు చెప్పుకుని సరిపెడదామా? మన గొంతు మూగబోయిందా? 😔 ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి!  * మీ పిల్లల విద్య హక్కును – దేశ భవిష్యత్తును – మీ కళ్ల ముందే దూరం చేస్తుంటే...  * రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు – ఉచిత, నిర్బంధ విద్య ఆశయాలు – అటకెక్కుతుంటే...  * విద్య చట్టాలు కాగితాలకే పరిమితమై, అమలుకు నోచుకోకుంటే...  * జ్ఞానాన్ని అమ్మకపు వస్తువుగా మార్చి, విద్యతో బహిరంగ వ్యాపారం చేస్తుంటే... మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఈ రాజ్యాంగం మీకిచ్చిన అత్యంత విలువైన ఆయుధం – ప్రశ్నించే హక్కు! మీరు ఈ హక్కును ఎందుకు కోల్పోయారు? ఎందుకు వదులుకున్నారు? ప్రశ్నించండి! భయం వీడండి! స్వార్థం వదిలేయండి! మీ ఒక్కరి బిడ్డ కోసం కాదు, రేపటి సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం... 🔥 ధైర్యంగా నిలబడండి! గట్టిగా అడగండి! 🔥 ఓ తల్లి గా ఓ తండ్రి గా..  రాజ్యాంగం సాక్షిగా... మన పిల్లల భవిష్యత్తు సాక్షిగా... విద్య హక...